NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీలోని నివాస భవనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీలోని నివాస భవనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి
    ల్లీలోని నివాస భవనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి

    Delhi: ఢిల్లీలోని నివాస భవనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2024
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని షహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఊపిరాడక ఇద్దరు పిల్లలు, దంపతులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా గుర్తించారు.

    సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఢిల్లీలో అగ్నిప్రమాదం

    STORY | 2 kids among 4 killed in fire in Delhi's Shastri Nagar: Officials

    READ: https://t.co/HdylCs5gCm pic.twitter.com/WDi95B04i7

    — Press Trust of India (@PTI_News) March 14, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    అగ్నిప్రమాదం

    తాజా

    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ

    దిల్లీ

    Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం పంజాబ్
    Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు పంజాబ్
    AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్ లోక్‌సభ
    Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్ పంజాబ్

    అగ్నిప్రమాదం

    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు
    హైదరాబాద్: ముషీరాబాద్‌లో స్క్రాప్‌ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు  హైదరాబాద్
    బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం విజయవాడ వెస్ట్
    పశ్చిమ బెంగాల్‌: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025