NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు
    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు
    భారతదేశం

    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు

    వ్రాసిన వారు Naveen Stalin
    March 31, 2023 | 10:07 am 1 నిమి చదవండి
    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు
    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు

    దేశంలో గత 24 గంటల్లో 3,095 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతం కాగా, వారాంతపు పాజిటివిటీ రేటు 1.91 శాతంగా నమోదైంది. కొత్త కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసులు 15,000 మార్కును దాటాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,208గా ఉన్నాయి. గత 24 గంటల్లో, 1,390 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీలు 4,41,69,711కి చేరుకున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.78 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు అప్రమత్తం

    గత 24గంటల్లో రోజూవారీ కేసుల కేసుల సంఖ్య దాదాపు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీలో కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దిల్లీలో కొత్త వేరియంట్ వ్యాప్తి లేదని, కరోనావైరస్ XBB వేరియంట్, ఉప వేరియంట్లే వ్యాపిస్తున్నాయని ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కోవిడ్
    భారతదేశం
    తాజా వార్తలు

    కోవిడ్

    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం భారతదేశం
    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ
    దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా; కొత్తగా 2,151 కేసులు, 5 నెలల్లో ఇదే అత్యధికం తాజా వార్తలు
    కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ తాజా వార్తలు

    భారతదేశం

    మార్చి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    షేర్‌హోల్డర్‌లకు సాధికారత కల్పించేందుకు, పలు సంస్కరణలను క్లియర్ చేసిన సెబీ వ్యాపారం
    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా వైరల్ వీడియో
    మార్కెట్లోకి రానున్న మహీంద్రా థార్ కొత్త 4x4 ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ మహీంద్రా

    తాజా వార్తలు

    'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి డొనాల్డ్ ట్రంప్
    ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక! అమెరికా
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం తమిళనాడు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023