NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు
    తదుపరి వార్తా కథనం
    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు
    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు

    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు

    వ్రాసిన వారు Stalin
    Mar 31, 2023
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో గత 24 గంటల్లో 3,095 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతం కాగా, వారాంతపు పాజిటివిటీ రేటు 1.91 శాతంగా నమోదైంది.

    కొత్త కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసులు 15,000 మార్కును దాటాయి.

    ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,208గా ఉన్నాయి.

    గత 24 గంటల్లో, 1,390 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీలు 4,41,69,711కి చేరుకున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.78 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    కరోనా

    ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాలు అప్రమత్తం

    గత 24గంటల్లో రోజూవారీ కేసుల కేసుల సంఖ్య దాదాపు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.

    ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీలో కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

    దిల్లీలో కొత్త వేరియంట్ వ్యాప్తి లేదని, కరోనావైరస్ XBB వేరియంట్, ఉప వేరియంట్లే వ్యాపిస్తున్నాయని ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కోవిడ్

    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం భారతదేశం
    కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు ప్రపంచం
    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు పశ్చిమ బెంగాల్
    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ మన్‌సుఖ్ మాండవీయ

    భారతదేశం

    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం అమెరికా
    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు కోవిడ్
    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు టెక్నాలజీ
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా

    తాజా వార్తలు

    తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ తెలంగాణ
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం విద్యా శాఖ మంత్రి
    రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీ
    'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025