NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం
    తదుపరి వార్తా కథనం
    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం
    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం

    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం

    వ్రాసిన వారు Stalin
    Mar 30, 2023
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధానితో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 40 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

    రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతం కాగా, వారంవారీ సానుకూలత రేటు 1.71 శాతంగా నమోదైంది.

    గత ఏడాది సెప్టెంబర్ తర్వాత ఢిల్లీలో అత్యధికంగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 24గంటల్లో 300 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులునే దిల్లీలో పాజిటివిటీ రేటు 13.89 శాతానికి పెరిగింది.

    మహారాష్ట్రలో తాజాగా 450 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఈ కేసులే అత్యధికం కావడం గమనార్హం.

    కరోనా

    దిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం

    దేశంలో తాజా కేసులతో కలిపి మొత్త యాక్టివ్ కేసులు 13,509కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

    ఇప్పటివరకు 92.14 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం పేర్కొంది. గత 24 గంటల్లో 1,10,522 పరీక్షలు జరిగాయి.

    దేశంలో గత 24 గంటల్లో 1,396 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

    దిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ పలు ఆసుపత్రుల డైరెక్టర్లతో సమావేశం కానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    భారతదేశం
    దిల్లీ
    మహారాష్ట్ర

    తాజా

    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌
    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్

    కోవిడ్

    81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే? భారతదేశం
    2023లో కూడా ఇంటి నుండి పనిచేసే సౌకర్యం కొనసాగుతుందా? టెక్నాలజీ
    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం భారతదేశం
    కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు ప్రపంచం

    భారతదేశం

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    మార్చి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్ ఆటో మొబైల్

    దిల్లీ

    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం ప్రభుత్వం
    కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక సోనియా గాంధీ
    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా మనీష్ సిసోడియా
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ మనీష్ సిసోడియా

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025