NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు
    G-20 SUMMIT : దిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు

    దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 24, 2023
    05:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించింది. కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది.

    సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు దిల్లీలోని అన్ని కేంద్రీయ కార్యాలయాలూ మూసే ఉంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది.

    ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ ఆఫీసులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

    సెప్టెంబరు 8 నుంచి 10 వరకు G-20 సమావేశాలు జరగనుండగా, సభ్య దేశాల అధినేతల భేటీ 9, 10 తేదీల్లో జరగడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు

    Delhi declares holiday from 8-10 Sept as the city hosts the G20 Summit. pic.twitter.com/XqBCTiMdXU

    — Sidhant Sibal (@sidhant) August 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ప్రభుత్వం
    విద్యార్థులు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    Delhi: 10ఏళ్ల బాలికను చిత్రహింసలు పెట్టిన దంపతులకు దేహశుద్ధి తాజా వార్తలు
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! పోలీస్
    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  తెలంగాణ

    ప్రభుత్వం

    ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం పర్యాటకం
    రేపు రైల్వే కోచ్‌ ప్యాక్టరీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కూతురు పశ్చిమ బెంగాల్

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025