NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి
    తదుపరి వార్తా కథనం
    కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి
    కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 5 మంది మృతి, 5 మందికి గాయాలు

    కర్నాటక: చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసుల మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 26, 2023
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

    బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి 44పై ఉదయం 7.15 గంటలకు ప్రమాదం జరిగింది.

    హైవేపై టాటా సుమో కారు ట్రక్కును ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మరణించారని స్థానిక ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన ఒకరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

    ప్రమాదానికి గురైన వారు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చిక్కబల్లాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం

    12 people killed, one injured in road accident in Karnataka

    — Press Trust of India (@PTI_News) October 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కర్ణాటక

    ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ ట్విట్టర్
    కర్ణాటకలో టామాటా పంటను దోచుకున్న దొంగలు.. కన్నీరుమున్నీరైనా  మహిళా రైతు భారతదేశం
    కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. ప్రధానిని దూషించడం రాజద్రోహం కాదు హైకోర్టు
    కర్ణాటకలో బీభత్సంగా మ‌ద్యం ధరలు..ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన సర్కార్ బడ్జెట్ 2023

    రోడ్డు ప్రమాదం

    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ నందమూరి బాలకృష్ణ
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి ఛత్తీస్‌గఢ్
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం మధ్యప్రదేశ్
    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025