NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు
    భారతదేశం

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 03, 2023, 11:57 am 1 నిమి చదవండి
    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు
    హిమాచల్‌ హైవేపై విరిగి పడ్డ కొండచరియలు

    హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్ & స్పితి జిల్లాలోని తిండి-కిలాడ్ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో స్టేట్ హైవే-26పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురవారం సాయంత్రం కొండచరియలు విరిగి పడగా, దాదాపు 53 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి రక్షించారు. విరిగి పడ్డ శిలల తొలగింపు పూర్తి కాకపోవడంలో స్టేట్ హైవే-26పై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లాల్లో 'లాహౌల్ & స్పితి' ఒకటి.

    రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త: హిమాచల్ పోలీసుల

    తిండికి 5 కిలోమీటర్ల దూరంలో పాంగి వైపు కొండచరియలు విరిగి పడినట్లు పోలీసులు తెలిపారు. 53 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సమాచారం అందగానే హుటాహుటిన బయలుదేరి సహాయక చర్యలు చేపట్టినట్లు తిండి పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లాహౌల్ స్పితి జిల్లాలో రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో తరుచూ కొండ చరియలు విరిగి పడుతుంటాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    ప్రయాణం

    తాజా

    అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై క్రికెట్
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్ తెలుగు సినిమా
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం ఆస్ట్రేలియా

    హిమాచల్ ప్రదేశ్

    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్

    ప్రయాణం

    మేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో ఇస్రో
    TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్
    ఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు విమానం
    IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు విమానం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023