NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గువాహటిలో ఘోరం.. తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్
    తదుపరి వార్తా కథనం
    గువాహటిలో ఘోరం.. తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్
    తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్

    గువాహటిలో ఘోరం.. తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 05, 2023
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అసోంలోని గువాహటిలో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన ఓ మహిళ సహా ఆమె కుతురుపై 8 మంది దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు.అత్యాచారం అనంతరం నిందితులు తల్లీ కుమార్తెల ప్రైవేట్ భాగాలపై కారం చల్లి పారిపోయారు.

    మే 17న ఈ ఘోర ఘటన జరిగింది. అయితే బాధితురాలు బధిరురాలు (చెవిటి) కావడంతో ఇన్నాళ్లు విషయం వెలుగులోకి రాలేదు.

    గువాహటిలోని సత్‌గావ్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. తొలుత ఈ విషయాన్ని చూసి చూడనట్టుగానే వదిలేసేందుకు పోలీసులు యత్నించారని స్థానికులు మండిపడుతున్నారు.

    ఈ దారుణం వెలుగులోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

    DETAILS

    అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్

    అసలేం జరిగిందంటే :

    వివాహం విచ్ఛిన్నమయ్యాక బాధిత యువతి తల్లితో కలిసి నివసిస్తోంది.ఈ క్రమంలో నిందితుల్లో ఒకడైన అరుణ్ ప్రధాన్ (55) అలియాస్ లూటే ప్రధాన్ బాధితురాలి తల్లితో వివాహేతర సంబంధానికి ప్రయత్నించాడు.

    సదరు విషయం ప్రధాన్ కుటుంబీకులకు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలోనే అరుణ్ ప్రధాన్ కుమారుడు అమిత్‌ మరో ఏడుగురు వ్యక్తులతో కలిసి బాధితుల ఇంట్లోకి చొరబడ్డాడు.

    అనంతరం తల్లీ కూతుళ్లపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు.విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఘటనతో సృహ కోల్పోయిన బాధితులను పోలీసులు గువాహటి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ జరిగిన దారుణంపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అత్యాచారం
    అస్సాం/అసోం

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం మహిళ
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న గుహవాటి
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025