తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Uttar Pradesh: ఉత్తర్ప్రదేశ్లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Sep 15, 2024 
                    
                     09:16 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ పట్టణంలోని జాకీర్ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుపోయినట్లు సమాచారం. అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.