NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి
    ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి

    Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 15, 2024
    09:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని మేరఠ్‌ పట్టణంలోని జాకీర్‌ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం కూలింది.

    ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుపోయినట్లు సమాచారం.

    అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిథిలాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు.

    ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ఇండియా

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    ఉత్తర్‌ప్రదేశ్

    UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి   భారతదేశం
    cyber thugs: ఉత్తర్‌ప్రదేశ్ లో 120 కోట్ల మోసానికి యత్నం.. 7గురి అరెస్ట్  భారతదేశం
    prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-హౌరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం రైలు ప్రమాదం
    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి  భారతదేశం

    ఇండియా

    UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్  ఉత్తర్‌ప్రదేశ్
    Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు  హిమాచల్ ప్రదేశ్
    Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య  హర్యానా
    Ramamohan Rao: ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా రామమోహన్ రావు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025