NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు 
    తదుపరి వార్తా కథనం
    Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు 
    Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

    Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు 

    వ్రాసిన వారు Stalin
    Mar 04, 2024
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులోని కోయంబత్తూరు, కాంచీపురం జిల్లాల్లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

    దీంతో విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

    బెదిరింపులు వచ్చిన రెండు పాఠశాలలు ప్రైవేటు స్కూల్స్ కావడం గమనార్హం.

    ఈ పాఠశాలలను కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌గా, కాంచీపురం జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌గా గుర్తించారు.

    ఆదివారం రాత్రి పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు ఈ మెయిల్ వచ్చిందని, సోమవారం ఉదయం మరో పాఠశాలకు ఫేక్ కాల్ వచ్చిందని పోలీసులు చెప్పారు.

    సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు చేరుకుని విచారణ ప్రారంభించగా, అధికారులకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

    ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున పాఠశాలలకు పోలీసులు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    స్కూళ్లకు అదనపు భద్రత

    Two Tamil Nadu schools get bomb threat; Bomb threats were issued on email | @PramodMadhav6 joins us live with more details #TamilNadu #BombThreat #ITVideo #IndiasAgenda | @snehamordani pic.twitter.com/U6UdPmPQLf

    — IndiaToday (@IndiaToday) March 4, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    తాజా వార్తలు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తమిళనాడు

    పది బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం గవర్నర్
    Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ  కేరళ
    Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం  సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్  రామ్ గోపాల్ వర్మ
    MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు  బీఆర్ఎస్
    అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా!  అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025