NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి 
    తదుపరి వార్తా కథనం
    Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి 
    Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి

    Delhi: 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో డాక్యుమెంటరీ మేకర్ మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 02, 2023
    09:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ దిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 30 ఏళ్ల డాక్యుమెంటరీ మేకర్ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

    ఈ సంఘటన శనివారం రాత్రి 9.30 గంటలకు జరిగిందని, పియూష్ పాల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా,చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడని వారు తెలిపారు.

    గురుగ్రామ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న బంటీ నడుపుతున్న బైక్‌ను పియూష్ పాల్ మోటార్‌సైకిల్ ఢీకోట్టినట్లు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.

    బంటీ వాంగ్మూలం, CCTV ఫుటేజీ ఆధారంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన పియూష్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    అయితే మంగళవారం సాయంత్రం 6 గంటలకు, పియూష్ పాల్ మరణించాడు.

    Details 

    బంటీ పై కేసు నమోదు 

    పియూష్ బైక్‌ను బంటీ మోటార్ సైకిల్ వెనుక నుండి ఢీకొట్టిందని పాల్ స్నేహితుడు సన్నీ బోస్ ఆరోపించారు.

    పీయూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకోని ఆశ్చర్యపోయినట్లు సన్నీ వార్తా సంస్థ PTIకి తెలిపారు.

    ఆక్సిడెంట్ జరిగిన సమయంలో పియూష్ హెల్మెట్ ధరించాడని సన్నీ తెలిపాడు.పీయూష్ 20 నిమిషాలకు పైగా రక్తపు మడుగులో ఉన్నా కూడా అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు.

    బైక్ టాక్సీ అగ్రిగేటర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు పీయూష్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని సన్నీ చెప్పాడు.

    బంటీ పై IPC సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్),337(మానవ ప్రాణాలకు హాని కలిగించే చర్యతో గాయపరచడం మొదలైనవి)కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    దిల్లీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రోడ్డు ప్రమాదం

    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ నందమూరి బాలకృష్ణ
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి ఛత్తీస్‌గఢ్
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం మధ్యప్రదేశ్
    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి ఉత్తరాఖండ్

    దిల్లీ

    పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..లబ్ధిదారులకు 2 లక్షల రుణం మంజూరు ప్రధాన మంత్రి
    ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం  ఇండిగో
    అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌
    దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025