NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sim Cards: సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..?
    తదుపరి వార్తా కథనం
    Sim Cards: సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..?
    సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..?

    Sim Cards: సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 30, 2024
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

    సైబర్ క్రైమ్‌లలో ఉపయోగించిన నకిలీ పత్రాలతో సిమ్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విధానానికి అనుగుణంగా సుమారు 2.17 కోట్ల సిమ్ కార్డులను రద్దు అయ్యే అవకాశం ఉంది.

    అంతేకాక 2.26 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    ఈ విషయంపై ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో టెలికాం శాఖ సమర్పించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంది.

    Details

    సైబర్ నేరాల నివారణకు చర్యలు

    ఈ సమావేశానికి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఆర్‌బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఐటీ శాఖ, సీబీఐ, ఇతర భద్రతా ఏజెన్సీలు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు హాజరయ్యారు.

    సిమ్ కార్డులు జారీ చేసే సమయానికి కేవైసీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

    కంబోడియాలో సైబర్ నేరాల గురించి ఇటీవల కాలంలో వచ్చిన వార్తల ప్రకారం, ఆ దేశంలో సుమారు 5,000 భారతీయులు చిక్కుకుపోయారని, వారిని సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్నారు.

    Details

    ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు

    డేటా ఎంట్రీ పోస్టులపై భారీ వేతనాల ఆశ చూపించి, సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

    టెలీకాలర్లుగా ఫోన్లు చేసి, క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల ద్వారా లాభాల ఆశ చూపించే మోసాలు బయటపడ్డాయి.

    దీంతో కేంద్రం మంత్రిత్వ శాఖలు కలిసి ప్రత్యేక ఉపకమిటీని ఏర్పాటు చేసింది.

    బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికాం రంగాలలో గుర్తించిన లోపాలను పరిష్కరించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం
    భారతదేశం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి

    భారతదేశం

    New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు  భారతదేశం
    NSA: డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం  భారతదేశం
    Agniveer: అగ్నివీర్ అజయ్ కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించాం: సైన్యం  ఆర్మీ
    భారత్‌లో SHEIN ఐపీఓను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025