Earthquake: ఉత్తరాఖండ్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లా సమీపంలో సోమవారం భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
పితోరాగత్కు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
గతంలో అక్టోబర్ 5న ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో రిక్టర్ స్కేల్పై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తెల్లవారుజామున 3:49 గంటలకు ప్రకంపనలు సంభవించాయని ఎన్సీఎస్ తెలిపింది. ఇదిలా ఉంటే, ఆదివారం దిల్లీలో భూకంపం సంభంచిగా, రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పితోర్ఘర్ జిల్లాలో భూకంపం
𝗲𝗮𝗿𝘁𝗵𝗾𝘂𝗮𝗸𝗲 :On Monday, an earthquake with a magnitude of 4.0 on the Richter scale hit near Pithoragarh district in Uttarakhand, as reported by the National Centre for Seismology (NCS). pic.twitter.com/OSOJwT7hvo
— ketrolac (@ketrolac_) October 16, 2023