NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు 
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి ఇండోర్‌లో అరెస్టు

    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు 

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2023
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నవంబర్ 2022లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో బాంబులు వేసి హత్య చేస్తామని బెదిరింపులతో కూడిన లేఖ పంపిన నిందితుడు 60ఏళ్ల దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝమ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోకి ప్రవేశించిన వెంటనే రాహుల్ గాంధీపై బాంబులు వేస్తామని ఆ లేఖలో ఆ వ్యక్తి బెదిరించాడు. ఇండోర్‌లోని ఓ స్వీట్ షాప్ బయట ఈ లేఖ కనిపించింది.

    దయాసింగ్ రైలులో పారిపోబోతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు.

    రాహుల్ గాంధీ

    ఝామ్‌ను ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్టు చేసిన పోలీసులు

    ఝామ్‌ను ఎన్‌ఎస్‌ఏ కింద జైలులో పెట్టాలని జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) నిమిష్ అగర్వాల్ తెలిపారు.

    నిందితుడు రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ పంపాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అగర్వాల్ అన్నారు.

    నవంబర్ 2022లో లేఖ కనుగొనబడిన వెంటనే ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దయాసింగ్‌ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    మధ్యప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్‌.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో? విరాట్ కోహ్లీ
    Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్‌ శశిథరూర్
    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్

    రాహుల్ గాంధీ

    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్
    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు కాంగ్రెస్
    కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత కాంగ్రెస్
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    తాజా వార్తలు

    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ
    ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి  ఎయిర్ ఇండియా
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025