NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్ 
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్ 
    హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్

    హైదరాబాద్‌: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్ 

    వ్రాసిన వారు Stalin
    Oct 08, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చదవుకు వయసు అడ్డుకాదని నిరూపించారు తెలంగాణలోని హైదరాబాద్‌కు ఓ రిటైర్డ్ ఉద్యోగి.

    74 సంవత్సరాల వయస్సులో కె.చిన్న ఎరుకులు బీఎస్‌సీ(ఆనర్స్) కంప్యూటర్ సైన్స్‌లో చేరారు.

    డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) 2023 ద్వారా ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించారు.

    కె.చిన్న ఎరుకులు ఏపీలో ట్రాన్స్‌కోలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. చిన్నప్పటి నుంచి చదువు అంటే ఆయనకు చాలా ఇష్టం.

    అయితే తన కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన డిగ్రీ చదువుకోలేకపోయారు.

    ఆ తర్వాత ట్రాన్స్‌కో ఉద్యోగంలో చేరి కొన్ని దశాబ్దాలుగా విధుల్లోనే నిమగ్నమయ్యారు.

    ఇప్పుడు ఆయన 74ఏళ్ల వయసుల్లో తాను డిగ్రీ చదవాలన్న కలను సాకారం చేసుకోబోతున్నారు.

    డిగ్రీ

    అడ్మిషన్ అంత సులువుగా రాలేదు

    అయితే కె.చిన్న ఎరుకులకు ఈ వయసులో అడ్మిషన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

    అడ్మిషన్ పొందేందుకు నిర్దేషించిన గరిష్ట వయోపరిమితి కంటే ఎరుకుల వయసు ఎక్కువగా ఉంది.

    దీంతో ఆయన దోస్త్ ద్వారా ప్రవేశం కోసం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌ను సంప్రదించారు.

    దీంతో కె.చిన్న ఎరుకుల కోసం ప్రత్యేకంగా నిబంధనలు సవరించారు. అతని వివరాలను దోస్త్ వెబ్‌సైట్‌లో మాన్యువల్‌గా నమోదు చేశారు.

    చివరికి అతనికి సీటును ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎరుకుల 2021లో వొకేషన్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    హైదరాబాద్

    మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత తాజా వార్తలు
    మరోసారి హైదరాబాద్‌ మహానగరంలో దంచికొట్టిన వర్షం.. రేపు ఉదయం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వాన తెలంగాణ
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్ రోడ్డు ప్రమాదం

    తెలంగాణ

    మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నరేంద్ర మోదీ
    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దు అవుతుంది: కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్
    అక్టోబర్ 3నుంచి  తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన ఎన్నికల సంఘం

    తాజా వార్తలు

    2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు  వృద్ధి రేటు
     Nobel Prize 2023: మెడిసిన్‌లో కాటలిన్, వీస్‌మాన్‌కు నోబెల్.. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర  కోవిడ్
    మహిళా కానిస్టేబుల్‌‌ను హత్య చేసిన దిల్లీ పోలీస్ అరెస్ట్.. రెండేళ్ల తర్వాత గుట్టు రట్టు దిల్లీ
    పంజాబ్‌: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు  పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025