NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల
    తదుపరి వార్తా కథనం
    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల
    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల

    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల

    వ్రాసిన వారు Stalin
    May 19, 2023
    06:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్యాన్సర్ బాధితుల పిల్లల కసోం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి చదవు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

    ఆ పాఠశాల ఏర్పాటు ఈ విద్యా సంవత్సరం నుంచే కార్యరూపం దాల్చింది క్యాన్సర్‌తో బాధపడే చిన్నారులకు కూడా ఈ పాఠశాలలో విద్యను బోధించనున్నట్లు తెలుస్తోంది.

    భార్యభర్తల్లో ఏ ఒక్కరికి కూడా క్యాన్సర్ వచ్చినా, వారి పిల్లలు చదవుకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణ

    వారం రోజుల్లో పాఠశాల ప్రారంభం

    ఇప్పటికే పాఠశాలను ఏర్పాటు చేసి, ఇద్దరు ఉపాధ్యాయులను నియమించినట్లు ఎంఎన్‌జే ఆస్పత్రి తెలిపింది.

    మొదటి ఏడాది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు బోధిస్తారు. వారం రోజుల్లో పాఠశాలను ప్రారంభించనున్నట్లు ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్ జయలలిత వెల్లడించారు.

    ఎంఎన్‌జే ఆస్పత్రికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా క్యాన్సర్ బాధితులు వస్తుంటారు.

    వారందరికి ఈ పాఠశాల ఉపయోగపడనున్నట్లు ఆస్పత్రి, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    హైదరాబాద్

    తాజా

    MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు ముంబయి ఇండియన్స్
    Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థను ఆవిష్కరించిన ట్రంప్  అమెరికా
    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల తాజా వార్తలు
    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన విద్యార్థులు
    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు  టీఎస్ఆర్టీసీ
    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు హైదరాబాద్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్ తెలంగాణ
    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం టర్కీ
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం తెలంగాణ

    హైదరాబాద్

    గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ విమానం
    రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ తెలంగాణ
    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు ప్రకటన
    పెళ్లిళ్ల సీజన్‌ వేళ ఆకాశానంటిన బంగారం ధర; పది గ్రాములు రూ.61,360 తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025