NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి 

    UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి 

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2024
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

    ఉదయం 10 గంటల సమయంలో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి పటియాలీ-దరియావ్‌గంజ్ రహదారిలోని చెరువులో దూసుకెళ్లింది.

    ట్రాక్టర్‌లో ఎక్కువ మంది భక్తులు ఉండటంతో ప్రాణ నష్టం కూడా భారీగా జరిగినట్లు పోలీసులు తెలిపారు.

    ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఉన్నారు.

    యూపీ

    మృతుల్లో ఏడుగురు చిన్నారులు

    ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 20 మంది మరణించినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. మృతి చెందిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.

    మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు పురుషులు చనిపోయినట్లు ప్రకటించినట్లు పాటియాలీలోని సీహెచ్‌సీ సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ తెలిపారు.

    అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించిన మరికొంత మంది క్షతగాత్రులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    రోడ్డు ప్రమాదం
    తాజా వార్తలు

    తాజా

    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్

    ఉత్తర్‌ప్రదేశ్

    MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే..  బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీ
    UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం  రోడ్డు ప్రమాదం
    BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి  మాయావతి
    Sexual Assault: యూపీలో దారుణం.. కారులో ప్రభుత్వ అధికారి కూతురిపై లైంగిక దాడి  ఇండియా

    రోడ్డు ప్రమాదం

    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు విశాఖపట్టణం
    హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్ హైదరాబాద్
    మెక్సికోలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రమాదంలో ఆరుగురు భారతీయుల దుర్మరణం మెక్సికో
    స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్  జనసేన
    TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ  టీఎస్పీఎస్సీ
    Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్  అఖిలేష్ యాదవ్
    Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి  మాయావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025