English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ 
    తదుపరి వార్తా కథనం
    Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ 
    Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ

    Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 01, 2024
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతాలో ఓ మహిళ తన సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపి,నేరం గురించి పోలీసులకు తెలియజేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.ఈ సంఘటన బుధవారం జరిగింది.

    కాల్ అందుకున్న పోలీసు బృందం డమ్‌డమ్ ప్రాంతంలోని సంహతి పాల్ అనే మహిళ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.

    బాధితుడు సార్థక్ దాస్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా,అతను చనిపోయినట్లు ప్రకటించారు.

    సార్థక్ దాస్ ఒక ఫోటోగ్రాఫర్.సంహతి పాల్‌తో సహజీవనం చేస్తున్నాడు.ఆమహిళ వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్.గత కొన్ని రోజులుగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి.

    బుధవారం ఉదయం ఆ మహిళ దాస్‌ను పదునైన కత్తితో పలుమార్లు పొడిచిందని పోలీసులు తెలిపారు.

    విచారణలో పాల్ నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హత్యానేరం కింద మహిళను అరెస్టు చేశారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025