
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేటి ఉదయమే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది సిబ్బంది ఫైళ్లను పరిశీలిస్తున్నారు.
సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ
ACB is conducting a search of the residence of former AP HM, Jogi Ramesh, in Ibpqtnam, NTR district. This raid is specifically related to allegations against JR involving AgriGold land deals. A team of 15 ACB officials is involved in the operation, and further details about .. pic.twitter.com/ZRvQFWp15A
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 13, 2024