NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు
    తదుపరి వార్తా కథనం
    Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు
    మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు

    Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 23, 2025
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) పై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.

    2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు ఆమెపై అభియోగాలు ఉన్నాయి.

    ఈ కేసులో విడుదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను ఏ1 గా చేర్చారు.

    ఇక ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా రజనీ మరిది గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణ ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

    Details

    పలు సెక్షన్ల కింద కేసు నమోదు 

    ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, 7ఏతో పాటు IPC సెక్షన్ 384, 120బి కింద కేసు నమోదు చేశారు.

    స్టోన్ క్రషర్ యాజమాన్యం బెదిరింపులపై ముందుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఫిర్యాదు చేసింది.

    విచారణ అనంతరం ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

    శనివారం అధికారులు విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విడుదల రజనీపై ఈ కేసు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విడదల రజినీ
    వైసీపీ

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    విడదల రజినీ

    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే  ఆంధ్రప్రదేశ్
    Vidadala Rajini : గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి గుంటూరు వెస్ట్

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025