NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ
    తదుపరి వార్తా కథనం
    INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ
    INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ

    INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ

    వ్రాసిన వారు Stalin
    Dec 19, 2023
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విపక్షాలకు చెందిన మొత్తం 92 మంది ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసిన వేళ.. ప్రతిపక్ష 'ఇండియా' మంగళవారం దిల్లీలో సమావేశం కాబోతోంది.

    ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై 'ఇండియా' కూటమిలోని పార్టీలు చర్చించనున్నాయి.

    2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అనుసరించాల్సిన ప్రచారం వ్యూహం, సీట్ల పంపకం, ఎంపీల సస్పెన్షన్‌పై ఇండియా కూటమి చర్చించే అవకాశం ఉంది.

    ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్షన్‌ ప్లాన్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

    పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

    ఇండియా

    చరిత్రలో మొదటిసారిగా ఒక్క సెషన్‌లో 78మంది సస్పెండ్

    డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాలు చేపట్టిన నిరసనలు, నివాదాల నేపథ్యంలో వారం వ్యవధిలో 92 మంది సభ్యులను సస్పెండ్ చేశారు.

    లోక్‌సభ, రాజ్యసభ నుంచి సోమవారం ఒక్క రోజే 78మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.

    ఇందులో 33 మంది లోక్‌సభ, 45 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఒక్క సెషన్‌లో ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    ఇదిలా ఉంటే, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎంపికపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు.

    సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    ప్రతిపక్షాలు
    తాజా వార్తలు

    తాజా

    Chandrababu: పార్టీకి చెడ్డపరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక చంద్రబాబు నాయుడు
    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ
    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి

    ఇండియా

    కొన్ని టీవీ షోలు, యాంకర్లను బహిష్కరిస్తాం: ఇండియా కూటమి  ఇండియా కూటమి
    మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే  టెక్నాలజీ
    వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం  వాట్సాప్
    ఆ రెండు ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ చూపించిన MotoGP: క్షమాపణలు కోరిన సంస్థ  ఉత్తర్‌ప్రదేశ్

    ప్రతిపక్షాలు

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ బెంగళూరు
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు బెంగళూరు
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు బెంగళూరు

    తాజా వార్తలు

    Maharashtra : ప్రియురాలిపై కోపంతో కారుతో ఢీకొట్టిన సీనియర్ అధికారి కొడుకు  మహారాష్ట్ర
    SA vs IND: దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ దూరం.. టెస్టులకు షమీ ఔట్  దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    Rahul Gandhi: పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన‌కు నిరుద్యోగమే కారణం: రాహుల్‌ గాంధీ  రాహుల్ గాంధీ
    Harish Rao: కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు  తన్నీరు హరీష్ రావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025