NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ
    తదుపరి వార్తా కథనం
    భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ

    భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ

    వ్రాసిన వారు Stalin
    Jul 24, 2023
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని పూణే నగరంలో దారుణం జరిగింది. 57 ఏళ్ల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భరత్ గైక్వాడ్ తన భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    పుణేలోని బనేర్ ప్రాంతంలోని ఏసీపీ భరత్ గైక్వాడ్ నివాసంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

    ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని చతుర్‌శ్రింగి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

    ప్రస్తుతం భరత్ గైక్వాడ్ అమరావతి ఏసీపీగా పని చేస్తున్నారు.

    పుణే

    మొదట భార్యపై,  తర్వాత మేనల్లుడిపై కాల్పులు

    ఏసీపీ గైక్వాడ్ తొలుత తన భార్య తలపై కాల్చి చంపాడని ఓ అధికారి తెలిపారు.

    తుపాకీ పేలిన శబ్ధం విని కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చి గది తలుపు తీశారు. ఆ తర్వాత అతని మేనల్లుడిపై ఏసీపీ కాల్పులు జరిపారు.

    అనంతరం గైక్వాడ్ తన తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

    ఏసీపీతో పాటు అతని భార్య మోని గైక్వాడ్ (44), మేనల్లుడు దీపక్ (35) మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    అమరావతి
    తాజా వార్తలు

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    మహారాష్ట్ర

    మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత  ఏక్‌నాథ్ షిండే
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  షిర్డీ సాయిబాబా
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? షిర్డీ సాయిబాబా

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం  ఉత్తరాఖండ్
    IMD: ముంబైకి భారీ వర్ష సూచన; యమునా నది మళ్లీ ఉగ్రరూపం ఐఎండీ
    'చంద్రయాన్-3 మిషన్‌' విఫలమవుతుందని కన్నడ లెక్చరర్ పోస్టు; వివరణ కోరిన ప్రభుత్వం  కర్ణాటక
    అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో సింగపూర్ ఫస్ట్; మరి భారత్ స్థానం ఎంతంటే!  సింగపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025