NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌.. 21 మందికి అస్వస్థత
    తదుపరి వార్తా కథనం
    Telangana: నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌.. 21 మందికి అస్వస్థత
    నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌

    Telangana: నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌.. 21 మందికి అస్వస్థత

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 26, 2024
    05:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాగనూరు మండలం నారాయణపేట జిల్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వల్ల మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

    ఈసారి 21 మంది విద్యార్థులు భోజనం అనంతరం అనారోగ్యానికి గురై మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    గత వారంలో కూడా ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం కారణంగా 50 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.

    ఈ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యకు కారణాలను గమనించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

    వివరాలు 

    మధ్యాహ్న భోజన సరఫరా ఏజెన్సీ రద్దు

    ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో మురళీధర్ రెడ్డి, మధ్యాహ్న భోజన నిర్వహణ ఇన్‌ఛార్జి హెచ్‌ఎం బాపురెడ్డిలను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యా సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి చర్యలు చేపట్టారు.

    మధ్యాహ్న భోజన సరఫరా ఏజెన్సీని కూడా రద్దు చేశారు. అయితే, ఈ పరిణామాల తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవడం ఆందోళనకరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్‌ రిలీజ్ కుబేర
    Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన! లాలూ ప్రసాద్ యాదవ్
    Ukraine crisis: రష్యా భీకర దాడి.. ఉక్రెయిన్‌పై 367 డ్రోన్లు, క్షిపణులతో భారీ విధ్వంసం ఉక్రెయిన్
    Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు లైబీరియా

    తెలంగాణ

    Telangana Secretariat: టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు సచివాలయం
    Andhrapradesh: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు  ఆంధ్రప్రదేశ్
    Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నవంబర్ చివరికల్లా రైతు భరోసా భారతదేశం
    TG TET 2024: తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. నవంబరు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025