NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ భేటీ
    తదుపరి వార్తా కథనం
    Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ భేటీ

    Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ భేటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 04, 2025
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్ సమావేశమయ్యారు.

    ఈ భేటీ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. ప్రస్తుత భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ భేటీకి కీలక ప్రాధాన్యత ఏర్పడింది.

    ఈ సమావేశానికి ముందు రోజు నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠీ కూడా ప్రధాని మోదీని కలిసి భేటీ కావడం గమనార్హం.

    ఇక పహల్గాం ఉగ్రదాడి అనంతరం భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ అత్యవసరంగా సమావేశమై, ఉగ్రవాదులపై త్రివిధ దళాలకు సమగ్ర చర్యల స్వేచ్ఛను ఇచ్చింది.

    దాడుల లక్ష్యాలు, టైమింగ్‌ను దళాలే నిర్ణయించుకోవచ్చని సీసీఎస్‌ ప్రకటించింది.

    Details

    గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్‌

    భద్రతా సన్నద్ధతలో భాగంగా, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ విన్యాసాలను నిర్వహించి తన సమర్థతను ప్రదర్శించింది.

    గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్‌లోకి ప్రవేశించి ఎయిర్‌ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

    అప్పటి కంటే ప్రస్తుతం వాయుసేన శక్తి రఫెల్‌ యుద్ధ విమానాలు, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో మరింత బలపడినదిగా భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    నరేంద్ర మోదీ

    Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్ ఎం.కె. స్టాలిన్
    Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్‌ రేవంత్ రెడ్డి
    PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భారతదేశం
    Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025