NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CSTEP : 76 భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగే అవకాశం.. హెచ్చరికలు జారీ 
    తదుపరి వార్తా కథనం
    CSTEP : 76 భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగే అవకాశం.. హెచ్చరికలు జారీ 
    76 భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగే అవకాశం.. హెచ్చరికలు జారీ

    CSTEP : 76 భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగే అవకాశం.. హెచ్చరికలు జారీ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ పాలసీ నిర్వహించిన తాజా అధ్యయనం కొన్ని కీలక విషయాలను వెలుగులోకి వచ్చాయి.

    నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ నిర్దేశించిన లక్ష్యాలను రాబోయే కాలంలో కొద్ది నగరాలు మాత్రమే చేరుకోవచ్చని ఈ అధ్యయనం నివేదించింది.

    2019లో ప్రారంభమైన NCAP, 131 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది.

    2030 నాటికి కేవలం ఎనిమిది నగరాలు మాత్రమే ఉద్గారాలను 40 శాతం తగ్గించగలవని సూచించింది.

    Details

    సరైన ప్రణాళికలు చేపట్టాలి

    2019తో పోలిస్తే 2030 నాటికి కొన్ని నగరాల్లో ఉద్గారాలు 11 నుంచి 45 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.

    70 శాతం కంటే ఎక్కువ నగరాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి సరైన ప్రణాళికలు లేకపోతే, అత్యంత హానికరమైన పీఎం 2.5 కాలుష్య కారకం పెరుగుతుందని చెప్పింది.

    వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశ్రమలు, రవాణా, నిర్మాణం, వ్యర్థాల బహిరంగ కాల్చివేత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరమని సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ పాలసీ స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    భారతదేశం

    Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం  మాల్దీవులు
    China defence budget: భారీగా పెరిగిన చైనా రక్షణ బడ్జెట్‌.. భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ చైనా
    Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా రష్యా
    Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్  మాల్దీవులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025