NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ 
    తదుపరి వార్తా కథనం
    ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ 
    ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ

    ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ 

    వ్రాసిన వారు Stalin
    Feb 17, 2024
    06:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.

    ఈ క్రమంలో శనివారం ఒడిశాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

    లోక్‌సభ‌తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని సీఈసీ తెలిపారు.

    ఒడిశాలో 50శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుందని సీఈసీ తెలిపారు. వికలాంగులు, యువత, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు.

    ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకసారి నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు జరగవచ్చు.

    2014లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఈసీ 9దశల్లో నిర్వహించింది. 2019లో ఎన్నికలను 7దశల్లో పూర్తి చేసింది. మరి 2024ఎన్నికల్లో దశలను మరింత తగ్గిస్తుందా? లేక పెంచుతుందో చూడాలి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సీఈసీ ప్రెస్ మీట్

    #WATCH | Chief Election Commissioner Rajiv Kumar says, " ...We are fully prepared to conduct 2024 Parliamentary elections and state Assembly elections. All the preparations are almost complete" pic.twitter.com/558LkXUgXm

    — ANI (@ANI) February 17, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    లోక్‌సభ
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఎన్నికల సంఘం

    Election Commission: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లపై ఆప్‌కి ఈసీ నోటీసు భారతదేశం
    Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి  ఎన్నికలు
    Telangana Election : ఈనెల 30న వేతనంతో కూడిన సెలవు.. ఉత్తర్వులు జారీ తెలంగాణ
    Election Commission: రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం   రాహుల్ గాంధీ

    లోక్‌సభ

    Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా అమిత్ షా
    Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం ములుగు
    MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే..  బహుజన్ సమాజ్ పార్టీ/ బీఎస్పీ
    Amit Shah:లోక్‌సభలో మూడు కొత్త క్రిమినల్ బిల్లులను ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా  అమిత్ షా

    తాజా వార్తలు

    Ration Scam: రేషన్ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో ఈడీ దాడులు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం దిల్లీ
    Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు పంజాబ్
    AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025