NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం 
    తదుపరి వార్తా కథనం
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం 
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం

    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం 

    వ్రాసిన వారు Stalin
    Jun 13, 2023
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భోపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 'సత్పురా భవన్‌'లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగ్గా, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.

    అయితే ఈ అగ్నిప్రమాదంలో ప్రభుత్వ కీలక పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే మంటలను త్వరగా అదుపులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైమానిక దళ సాయాన్ని కోరారు.

    ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం మాట్లాడారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాల మేరకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు భోపాల్ చేరుకున్నాయి.

    భోపాల్

    ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం 

    సత్పురా భవన్ పై నుంచి నీటిని పోయడం ద్వారా మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లు ప్రయత్నిస్తున్నాయి.

    అలాగే అగ్ని ప్రమాదం విషయంపై సీఎం చౌహాన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

    సత్పురా భవన్ లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ప్రమాదం జరిగింది.

    సహాయక చర్యలను మంగళవారం ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భోపాల్
    మధ్యప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    భోపాల్

    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    తాజా వార్తలు

    బ్రిజ్ భూషణ్ సింగ్‌ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట రెజ్లింగ్
    IATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా  విమానం
    36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఎయిర్ ఇండియా
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025