NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన
    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన

    పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన

    వ్రాసిన వారు Stalin
    Mar 23, 2023
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది.

    వైఎస్సార్సీపీ ఎంపీ వెంకట సత్యవతి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం చెప్పారు.

    పోలవరం నీటి నిల్వను 45.72 మీటర్ల ఎత్తుతో, 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని వివిధ రైతు సంఘాల ప్రతినిధులు మంగళవారం దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

    కేంద్రం

    పునారావస ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం

    పోలవరం ప్రాజెక్టు తొలిదశ సహాయం, పునారావసం 2023 ఫిబ్రవరి వరకే పూర్తి కావాల్సి ఉందని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.

    తొలిదశలో 20, 946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునారావసం ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే పూర్తి కావాల్సి ఉందని, కానీ ఇంత వరకు పూర్తి చేయలేదని చెప్పారు.

    ఇప్పటవరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకు మత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునారావసం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. మిగతా వారికి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం
    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన గన్నవరం
    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు గన్నవరం

    తాజా వార్తలు

    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ బీజేపీ
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ రాహుల్ గాంధీ

    ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025