NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి 
    తదుపరి వార్తా కథనం
    Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి 
    Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి

    Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి 

    వ్రాసిన వారు Stalin
    Jan 21, 2024
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై ప్రస్తుతం అసోంలో జరుగుతోంది.

    ఈ క్రమంలో యాత్రలో పాల్గొన్న నాయకలపై బీజేపీ నాయకులు దాడి చేసిన కాంగ్రెస్ ఆరోపించింది.

    అసోంలోని ఆదివారం సోనిత్‌పూర్ జిల్లాలో పార్టీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు హాజరైన తమ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, అతని కెమెరామెన్‌ల కారును బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు కాంగ్రెస్ పేర్కొంది.

    అసోంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. రాహుల్ గాంధీ నాగోన్ జిల్లాలోని కలియాబోర్‌లో ప్రసంగించే ముందు ఈ దాడి జరిగింది.

    రాహుల్

    మీడియా ప్రతినిధులపై దాడి: కాంగ్రెస్

    'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు మందు అదే మార్గంలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

    ఈ క్రమంలో యాత్ర కోసం వెళ్తున్నకొన్ని వాహనాలు ఆ ప్రాంతం గుండా వెళుతున్నాయి.

    ఆ సమయంలో కొన్ని వాహనాలపై బీజేపీ దాడి చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది.

    కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారని ఏఐసీసీ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ మహిమా సింగ్ పేర్కొన్నారు.

    జైరాం రమేష్, మరికొందరు ప్రయాణిస్తున్న కారు.. జముగురిఘాట్ సమీపంలో జరుగుతున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' బృందంలో చేరడానికి వెళుతుండగా.. ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    భారత్ జోడో న్యాయ్ యాత్ర
    అస్సాం/అసోం

    తాజా

    Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ' రవితేజ
    Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం ఛత్తీస్‌గఢ్
    Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్! పవన్ కళ్యాణ్
    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ

    కాంగ్రెస్

    Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా అమిత్ షా
    Revanth Reddy: 'ప్రమాణ స్వీకారానికి రండి'.. తెలంగాణ ప్రజలకు రేవంత్‌ ప్రత్యేక ఆహ్వానం  రేవంత్ రెడ్డి
    TS Ministers: సీఎం రేవంత్‌‌, డిప్యూటీ సీఎం భట్టితో మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదే రేవంత్ రెడ్డి
    Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు  సోనియా గాంధీ

    భారత్ జోడో న్యాయ్ యాత్ర

    Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న గుహవాటి
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025