NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం
    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం

    వ్రాసిన వారు Naveen Stalin
    May 09, 2023
    06:49 pm
    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం
    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం

    ఆఫ్రికా దేశం నమీబియా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన వచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చనిపోయిందని అధికారులు తెలిపారు. 40 రోజుల్లో ఇది మూడో మరణంగా మంగళవారం పేర్కొన్నారు. కునో నేషనల్ పార్క్‌లో పర్యవేక్షణ బృందం మంగళవారం ఉదయం గాయపడిన స్థితిలో ఉన్న ఆడ చిరుత దక్షను గుర్తించిందని, వెంటనే అవసరమైన మందులు, చికిత్స అందించినట్లు చెప్పారు. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ చిరుత మృతి చెందినట్లు అటవీ అధికారి ధృవీకరించారు. చిరుతల మధ్య జరిగిన ఘర్షణ వల్లే దక్ష గాయపడిందని అధికారులు చెప్పారు. అయితే ఇది సాధారణ విషయం అని తెలిపారు.

    2/2

    70 ఏళ్ల తర్వాత భారత్‌కు చిరుతల రాక

    70 సంవత్సరాల క్రితం దేశంలో కనుమరుగైన జాతులను పునరుద్ధరించే ప్రణాళిక భాగంగా సెప్టెంబర్, ఫిబ్రవరిలో మొత్తం 20 చిరుతలను విదేశాల్లో నుంచి కునో నేషనల్ పార్క్‌కు తరలించారు. గతంలో మార్చి 27న ఒక ఆడ చిరుత, ఏప్రిల్ 23న మగ చిరుత మృతి చెందాయి. ఈ మరణాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆందోళన కలిగించినట్లు, అయితే మిగిలినవి బాగానే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. మిగతా చిరుతలను నిశితంగా పరిశీలించామని, వాటిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మధ్యప్రదేశ్
    తాజా వార్తలు

    మధ్యప్రదేశ్

    వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి  ఇండోర్
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  రైలు ప్రమాదం

    తాజా వార్తలు

    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి విశాఖపట్టణం
    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పాకిస్థాన్
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023