NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'
    తదుపరి వార్తా కథనం
    BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'
    BJP JANASENA : 'పొత్తపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'

    BJP JANASENA : 'పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు.. ఏపీలోనూ కలిసే వెళ్తాం'

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 17, 2023
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఈ మేరకు బీజేపీ, జనసేన పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు.

    టీడీపీతో పొత్తు ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

    అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్న పురందేశ్వరి, ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామన్నారు.

    శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన దగ్గుబాటి పురందేశ్వరి ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ సర్కార్ గాలికొదిలేసిందన్నారు.

    రాజకీయ కక్షసాధింపు చర్యలతో కాలం గడుపుతోందని మండిపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో సమావేశమైన పురందేశ్వరి

    ఈ రోజు నెల్లూరులో శ్రీ @narendramodi గారి హాయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన, శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP గారు పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.#APNeedsBJP pic.twitter.com/zkNuAGBnAE

    — BJP ANDHRA PRADESH (@BJP4Andhra) November 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బీజేపీ

    LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు  లద్దాఖ్
    BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు  రాజస్థాన్
    నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ   అమిత్ షా
    బీఆర్ఎస్ సర్కారుపై అమిత్ షా చురకలు.. కేసీఆర్ కారు, ఒవైసీ స్టీరింగ్ అంటూ.. అమిత్ షా

    ఆంధ్రప్రదేశ్

    జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్  పవన్ కళ్యాణ్
    Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే? యూనివర్సిటీ
    Kadapa: భార్య పిల్లలను కాల్చి చంపి.. కానిస్టేబుల్ ఆత్మహత్య కడప
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025