NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet : ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. పింఛన్ పెంపు సహా కీలక అంశాలకు ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet : ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. పింఛన్ పెంపు సహా కీలక అంశాలకు ఆమోదం
    పింఛన్ పెంపు సహా కీలక అంశాలకు ఆమోదం

    AP Cabinet : ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం.. పింఛన్ పెంపు సహా కీలక అంశాలకు ఆమోదం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 15, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సెక్రటేరియేట్'లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది.

    మిచాంగ్ తుఫాను నష్టంపై ప్రభుత్వ సాయం,పంటనష్టంపై మంత్రి మండలి చర్చించనుంది.

    తుఫాన్ బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, మౌలిక వసతుల కల్పనపై నిర్ణయాలు తీసుకోనుంది.

    అలాగే నెలవారీగా ఇచ్చే సామాజిక పింఛన్ రూ.2,750 నుంచి రూ.3,000లకు పెంచి జనవరి 1 నుంచి అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్'లకూ ఆమోదం తెలుపనుంది.

    ఎమ్యెల్యే,ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకు స్థానచలనం అంశంపై సీఎం జగన్ చర్చించనున్నారు. చంద్రబాబుపై నమోదైన కేసులు,టీడీపీ-జనసేన పొత్తులపైనా దిశనిర్దేశం చేయనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇవాళ ఏపీ మంత్రి మండలి సమావేశం

    రేపు సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం #APCabinetMeeting#CMYSJagan pic.twitter.com/JUcx9cLWgY

    — Rahul (@2024YCP) December 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు ఆంధ్రప్రదేశ్
    ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ   ఆంధ్రప్రదేశ్
    తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం ఆంధ్రప్రదేశ్
    గడపగడపకు ప్రోగ్రాంలో సీఎం జగన్ అసంతృప్తి.. గ్రాఫ్ పడిపోతే టిక్కెట్లు ఇవ్వనని స్పష్టం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025