
Ap Cabinet : ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంపు, 45 కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సర్కార్ (AP Government) పెన్షన్'దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజికపెన్షన్లు (Pensions) రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan mohan Reddy) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదే సమయంలో జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలను అమలు చేయనున్నామని వివరించింది.
మిగ్జామ్ తుపాను నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
45 కీలక అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ముగిసిన ఏపీ కాబినెట్..45 కీలక అంశాలకు ఆమోదం | CM Jagan | AP Cabinet Meeting | ABN Telugu#cmjagan #apcabinetmeeting #abntelugu pic.twitter.com/4V3IORZuR3
— ABN Telugu (@abntelugutv) December 15, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జగనన్న ఆరోగ్యశ్రీ పేరిట రూ.25 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ఇది ఒక చారిత్రాత్మక అధ్యాయం.
— YSR Congress Party (@YSRCParty) December 15, 2023
-ఆరోగ్యశ్రీ పథకం సమీక్షలో సీఎం వైయస్ జగన్#YSRArogyaSri #CMYSJagan#YSJaganCares pic.twitter.com/G9UaP2bhze