NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
    ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

    Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

    పీఎం ఆవాస్‌ యోజన కింద గిరిజన గృహాల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.

    గత ఐదేళ్లుగా నిర్మించని గృహాల రద్దుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు.

    అదనంగా, సమీకృత పర్యాటక విధానం 2024-29, అలాగే 2024-29 క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

    వివరాలు 

    కేబినెట్‌ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

    ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణకు ఆమోదం.

    పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15)ను ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు అనుమతి.

    ఐటీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల విధానం 4.0కు ఆమోదం.

    ఆంధ్రప్రదేశ్‌ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌ విధానానికి మంత్రివర్గ ఆమోదం.

    ఏపీ మారిటైమ్‌ విధానానికి కేబినెట్‌ అనుమతి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్
    OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా

    ఆంధ్రప్రదేశ్

    Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ
    Nimmala Rama Naidu: 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం: నిమ్మల రామానాయుడు  భారతదేశం
    Andhra pradesh: 700 నోటీసులు,147 కేసులు,49 అరెస్టులు.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు.. అసలేం జరుగుతోంది? భారతదేశం
    Ntr Bharosa Pensions: కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025