NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం 
    తదుపరి వార్తా కథనం
    ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం 
    "ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం"

    ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 08, 2023
    06:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక ప్రకటన చేసింది. తాము ప్రభుత్వంతో పట్టుబట్టి దాదాపు 37 డిమాండ్లు సాధించామని, అందుకే ఉద్యమాన్ని విరమిస్తున్నామని ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

    ఈ మేరకు గుంటూరు పట్టణంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.

    సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉద్యోగులతో సమస్యల పరిష్కారం అంశాలపై చర్చించారు.

    పాత పెన్షన్ విధానానికి మాత్రమే ఏపీ జేఏసీ అమరావతి కోరుకుంటోందని, ఈ మేరకు ఓపీఎస్ విధానాన్నే ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    DETAILS

    ఆ హామీ ఇచ్చింది ఏపీ సర్కారే : బొప్పరాజు 

    సీపీఎస్‌ని రద్దు చేస్తూ ఓపీఎస్‌ని అమలు చేయాలని ఆది నుంచి పోరాడింది తమ సంఘమేనని బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునఃప్రవేశపెడతామని హామీ ఇచ్చింది ఏపీ సర్కారేనన్న బొప్పరాజు..

    మళ్లీ తాము చలో విజయవాడను పునరావృతం చేయకూడదని ప్రభుత్వానికి స్పష్టతనిచ్చినట్టు చెప్పారు.

    ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రస్తుత సర్కారుకు ఇచ్చినంత సమయం, ఏ ప్రభుత్వానికీ ఇంతవరకు ఇవ్వలేదని బొప్పరాజు అన్నారు.

    మొత్తంగా ఉద్యోగులమంతా ఐక్యంగా 92 రోజులుగా అలుపెరగని పోరాటం చేశామని, ఫలితంగానే కావాల్సిన డిమాండ్లు సాధించుకోగలిగామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉద్యోగులు
    ప్రభుత్వం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్

    ప్రభుత్వం

    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఫీచర్
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రకటన
    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు పాకిస్థాన్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు విద్యా శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు హైకోర్టు
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  సీబీఐ
    'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025