NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు
    తదుపరి వార్తా కథనం
    Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు
    ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు

    Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 03, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ మేరకు 12 మంది ఐఏఎస్ అధికారులపై ఫిర్యాదు నమోదైంది.

    కుంభకోణంలో భాగంగా 12 మందికిపైగా ఐఏఎస్ ఆఫీసర్లను విచారణ పరిధిలోకి తీసుకురావాలని వజ్జా శ్రీనివాసరావు, తరపు న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

    సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు, పర్యవేక్షణ కమిటీలోని ఐఏఎస్ లను ప్రశ్నించాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

    అజయ్ కల్లం,అజయ్ జైన్,రావత్, రవిచంద్ర,ఉదయ్ లక్ష్మి,ప్రేమ చంద్రారెడ్డి,సిసోడియా

    కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్,కృతిక శుక్లా,అర్జా శ్రీకాంత్,

    జయలక్ష్మిలను కూడా విచారించాలన్నారు.

    ప్రస్తుతం ఈ జాబితాలోని కొందరు కీలక పదవుల్లో ఉన్నారు. మరికొందరు రిటైర్ అయ్యారు.

    details

    ఆ 12 మంది అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం : ఫిర్యాదుదారు

    మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సీఎండీ బంగారు రాజు, సీఎఫ్ఓ,సీఈవోలను ప్రశ్నించాలన్నారు.

    కాంట్రాక్టులు, చెక్ పవర్ తోే సంబంధం కలిగిన అందరినీ విచారించాలని కోరారు.ఈ మేరకు ఆయా ఫిర్యాదు లేఖపై సీఐడీ ఏ మేర చర్యలు తీసుకోనుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

    ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో భాగంగా కీలకంగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని తప్పించారని టీడీపీ ఆరోపిస్తోంది.

    కుంభకోణం జరిగిందని అటు సీఐడీ అధికారులు ఇటు సీఐడీ తరపు లాయర్లు స్పష్టంగా చెబుతున్నారని, కానీ మనీ మొబిలైజేషన్, చెక్ పవర్, బిల్లుల చెల్లింపులు చేసిన అధికారులను ఈ కేసు పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదన్నారు. దీనిపై కోర్టుని ఆశ్రయిస్తామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన  ఏపీ హైకోర్టు  ఆంధ్రప్రదేశ్
    జనసేన-టీడీపీ పొత్తు ఖరారు.. ఇక యుద్ధమేనన్న పవన్ కళ్యాణ్! పవన్ కళ్యాణ్
    జైల్లో చంద్రబాబును కలిసిన యనమల.. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుంటానన్న టీడీపీ అధినేత తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై 21వ తేదీకి వాయిదా  తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్

     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు  రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు  భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం  సచివాలయం
    అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్ నారా లోకేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025