NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు
    తదుపరి వార్తా కథనం
    AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు
    ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు

    AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 17, 2024
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి నూతన పర్యాటక పాలసీ 2024-2029ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ ఆవిష్కరించారు.

    సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో ఈ కొత్త పాలసీని రిలీజ్ చేశారు.

    మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పెట్టుబడిదారులతో చర్చలు జరపగా, వారి నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు.

    పెట్టుబడుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.

    నూతన పర్యాటక పాలసీ 2024-2029 ప్రకారం రాష్ట్రంలో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్‌ పేర్కొన్నారు.

    Details

    పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహం

    పర్యాటక రంగంలో విశాలమైన సముద్రతీరాలు, అద్భుతమైన చారిత్రక వారసత్వం, ప్రకృతి సంపద, సజీవ నదుల వంటి గొప్ప అవకాశాలున్నాయని వివరించారు.

    పెట్టుబడిదారులకు పర్యాటక పాలసీ వివరాలను తెలియజేస్తూ, భయాందోళన లేకుండా పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించారు.

    రాష్ట్రం కోసం రూపొందించిన ఈ సమగ్ర పర్యాటక విధానం పెట్టుబడుల వృద్ధికి దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    జనసేన

    తాజా

    Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు లైబీరియా
    #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..? భారతదేశం
    Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల గుజరాత్
    Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్‌.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి! సునీల్ గవాస్కర్

    ఆంధ్రప్రదేశ్

    AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్నిర్మాణం.. సేవల మెరుగుదలపై దృష్టి సచివాలయం
    AP Rajyasabha ‍Elections: ఆంధ్రప్రదేశ్‌‌లో రాజ్యసభ ఎన్నికలు.. పోటీ నుండి తప్పుకున్న నాగబాబు  రాజ్యసభ
    Tourism: చలికాలంలో ఆంధ్రప్రదేశ్‍లో మంచు కురిసే ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలంటే.. పర్యాటకం
    Andhrpradesh: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం భారతదేశం

    జనసేన

    TS Elections: తెలంగాణలో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణయం : జనసేన తెలంగాణ
    పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. రెండు రోజుల్లో పొత్తుపై క్లారిటీ  బీజేపీ
    దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ  తెలంగాణ
    చంద్ర‌బాబు నాయుడును పరామర్శించిన పవన్ కళ్యాణ్  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025