NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం
    ఆర్టీపీసీఆర్ తప్పనిసరి చేసిన కేంద్రం

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం

    వ్రాసిన వారు Stalin
    Dec 29, 2022
    05:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేసింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

    అంతర్జాతీయ ప్రయాణికులు భారత్‌కు వచ్చే ముందు తమ కోడివ్ నెగిటివ్ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని మాండవీయ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

    కరోనా

    కొత్త వేవ్ మొదలైందా?

    చైనాలో కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల్లో రెండు శాతం మందికి రాండమ్ పరీక్షలు చేయాలని డిసెంబర్ 24న కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రయాణికుల్లో కేసులు బయటపడుతున్నాయి. పాజిటివ్‌గా తేలిన వారిని అధికారులు క్వారంటైన్‌కు పంపుతున్నారు. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు.

    ఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత్‌లో కొత్త వేవ్ మొదలైందని, రాబోయ్ 30 నుంచి 35 రోజుల్లో వైరస్ వ్యాప్తి పేరిగే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

    అయితే దేశంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    మన్‌సుఖ్ మాండవీయ

    తాజా

    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    మన్‌సుఖ్ మాండవీయ

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025