NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ
    తదుపరి వార్తా కథనం
    APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ
    వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ

    APPSC Notification: వివిధ ఉద్యోగాలకు ఎగ్జామ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2025
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది.

    ఈ ప్రకారం, 8 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ నెలలో నిర్వహించబడనున్నాయి.

    ఏప్రిల్ 27 నుండి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.

    ఇందులో, అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులతో పాటు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్టు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్‌వో, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వంటి పోస్టులకు కూడా పరీక్షలు జరుగుతాయని వివరించింది.

    గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లతోపాటు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు కూడా ఏప్రిల్‌లో నిర్వహించబడతాయని ప్రకటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ

    ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ #APPSC #jobs #examsdate #APNews #AndhraPradesh #telugunewshttps://t.co/gWlXs2cgBa

    — Eenadu (@eenadulivenews) January 10, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andra Pradesh: ఏపీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం
    Andhra News: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఏపీ సర్కార్‌ పచ్చజెండా.. మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశాలు భారతదేశం
    CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాయం అవసరం : చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే! చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025