NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..  ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు 
    తదుపరి వార్తా కథనం
    Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..  ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు 
    Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..

    Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..  ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 13, 2024
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర, నాగ్‌పూర్‌ సమీపంలోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది.

    ఈ ప్రమాదంలో కనీసం పది మంది మరణించగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

    ఈ మేరకు నాగ్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎన్సీపీ-ఎస్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నారు.

    నాగపూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామ్నా గ్రామంలోని చాముండి ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ ఘటన జరిగింది.

    మధ్యాహ్నం 1 గంట సమయంలో కార్మికులు పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. మరింత సమాచారం అందాల్సి ఉందని చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు దృశ్యాలు 

    STORY | At least ten injured in blast at explosives factory near Nagpur

    READ: https://t.co/ubqsLhAp9w

    VIDEO: pic.twitter.com/NM5241JSJ4

    — Press Trust of India (@PTI_News) June 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మహారాష్ట్ర

    MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ!  బీజేపీ
    Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు భారతదేశం
    Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్  అశోక్ చవాన్
    Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం  మరాఠా రిజర్వేషన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025