NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు
    ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు

    ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 20, 2023
    07:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడ్ని ఓ సాధువు పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల ఓం ప్రాకష్ సప్తకోసి అనే సాధువు యాత్ర చేపట్టాడు.

    అయితే మథుర జిల్లాలోని గోవర్ధన ప్రాంతానికి చేరకున్న అతడు ఉన్నట్టుండి వితంగా ప్రవర్తించి, ఓ బాలుడిని భుజానికి ఎత్తుకున్నాడు.

    ఆ తర్వాత బాలుడి కాళ్ల పట్టుకొని పలుమార్లు నేలకేసి కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బాలుడిని నేలకేసి కొడుతున్న దృశ్యం

    DISTURBING CCTV: In Radha Kund of Pathar area of ​​Mathura, a man killed a 5-year-old child outside the house by slamming him on the ground. The police made the arrest.#CCTV #MATHURA #MURDER #CHILD #CRIMENEWS #UTTARPRADESH pic.twitter.com/jokDW0z18l

    — Nitesh rathore (@niteshr813) August 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ప్రపంచం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఉత్తర్‌ప్రదేశ్

    రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం  రెజ్లింగ్
    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    బ్రిజ్‌ భూషణ్‌ కు యోగి సర్కార్ ఝలక్... ర్యాలీకి నో పర్మిషన్ యోగి ఆదిత్యనాథ్
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం

    ప్రపంచం

    మణిపూర్‌లో మళ్లీ పేలిన గన్.. పాఠశాల బయట మహిళ కాల్చివేత మణిపూర్
    దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు నేపాల్
    అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే! అమెరికా
    దుమ్ములేపుతున్న ఐడియాఫోర్జ్ ఐపీఓ.. వారందరికీ లాభాలు! స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025