NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్
    వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్

    Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్

    వ్రాసిన వారు Stalin
    Apr 03, 2024
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోకముందే తమపార్టీని నాశనం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందని ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు.

    ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహాడ్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారిచింది.

    ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ లోక్ సభ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీని నిర్మూలించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.

    అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ తనకు మధ్యంతర బెయిల్ కావాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

    Details 

    ఈడీ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డు చేయలేదు

    కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు హాజరై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు వాదనలు విన్పించారు.

    దేశంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్నిఆయన తప్పుపట్టారు.

    అండర్ సెక్షన్ 50 కింద ఈడీ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డు చేయలేదని,తప్పని సరి పరిస్థితుల్లో అరెస్టు చేస్తున్నామని మాత్రమే పేర్కొన్నారని,నిగూఢమైన ఉద్దేశ్యంతో మాత్రమే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్పించారు.

    అయితే, లిక్కర్ పాలసీ స్కాంలో కీలకంగా ఉన్నఆప్ కీలకనేత తాను చేసిన మనీలాండరింగ్ నేరం పట్ల పశ్చాత్తాపపడుతున్నారని సుదీర్ఘ లేఖలో ఈడీ పేర్కొంది.

    నిందితుడు కస్టడీని వ్యతిరేకించడంలేదని,కాబట్టి అతడి పిటిషన్ విచారణర్హమైనది కాదని ఈడీ అందులో తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్  తాజా వార్తలు
    ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు  దిల్లీ
    Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు ​​జారీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025