NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే తొలిసారిగా భారత్‌ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే తొలిసారిగా భారత్‌ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా
    ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా

    బ్రిక్స్ నోటిఫికేషన్‌లోనే తొలిసారిగా భారత్‌ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    11:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    G-20 శిఖరాగ్ర సమావేశంలో అతిథులను విందుకు ఆహ్వానించే క్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇది కేంద్రానికి కొత్తేం కాదు.

    ఇటీవలే దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులోనూ 'భారత్‌' అనే పేరును ఉపయోగించారు. ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇవ్వడంపై ప్రస్తుతం దేశం వ్యాప్తంగా రాజకీయ ప్రకంపణలు కొనసాగుతున్నాయి.

    G-20 సదస్సు నేపథ్యంలో విదేశీ దేశాధినేతలకు ప్రెసిడెంట్ ద్రౌపదిే ముర్ము పంపిన విందు ఆహ్వాన లేఖలో ఇండియా స్థానంలో భారత్‌ అని పేర్కొనడం ఇది మూడోసాేరి.

    ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్‌ సమావేశ నోటిఫికేషన్‌లో 'భారత్‌' పేరును తొలిసారిగా వాడారు.ఈ మేరకు 'ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌' అని ప్రస్తావించారు.

    DETAILS

    జీ20 దేశాల ఆహ్వాన పత్రాల్లో భారత్‌, ద మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీగా కేంద్రం ప్రకటించింది

    ఆగస్ట్ 22-25 మధ్యలో గ్రీస్ పర్యటనలో భాగంగా ఇరుదేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లో భారత్ పేరును స్పష్టంగా పొందుపర్చారు. దీంతో రెండోసారి ఆ పేరును వాడినట్టైంది.

    తాజాగా ప్రధాని మోదీ పాల్గొననున్న తూర్పు ఆసియా సదస్సు, ఇండోనేషియాలో ఏషియన్‌ ఇండియా సదస్సుల నోటీసుల్లోనూ 'ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌' అని నాల్గొసారి ఉపయోగించారు.

    G-20 విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ భారత్‌ అనే ముద్రించారు. ఈ క్రమంలోనే 'భారత్‌, ద మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ'గా ప్రకటించింది.

    రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్‌, భారత్‌ అంటే ఇండియా అని ఉన్నట్లు పేర్కొన్న కేంద్ర ఉన్నతాధికారులు, ఈ మేరకు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించి తీర్మానం చేయాల్సిన ఆవశ్యకత కూడా లేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిక్స్ సమ్మిట్
    భారతదేశం

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    బ్రిక్స్ సమ్మిట్

    బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చైనా
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  పీయూష్ గోయెల్‌
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    భారతదేశం

    Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం చంద్రయాన్-3
    అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు చంద్రయాన్-3
    చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ ఇస్రో
    BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ బ్రిక్స్ సమ్మిట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025