NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengal Governor: ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు 
    తదుపరి వార్తా కథనం
    Bengal Governor: ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు 
    ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు

    Bengal Governor: ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు 

    వ్రాసిన వారు Stalin
    Jun 29, 2024
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు న‌మోదు చేశారు.

    కోల్‌క‌తా హైకోర్టులో ఆయ‌న ఆ పిటిష‌న్ ఫైల్ చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో, బెనర్జీ గురువారం మాట్లాడారు.

    "ఇటీవలి సంఘటనల కారణంగా రాజ్‌భవన్‌ను సందర్శించడానికి తాము భయపడుతున్నామని మహిళలు తనకు తెలియజేశారని పేర్కొన్నారు.

    ఈ వ్యాఖ్యలపై "గవర్నర్ సివి ఆనంద బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.

    వీటిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె పార్టీ నాయకులపై పరువు నష్టం దావా వేశారు" అని పిటిఐకి తెలిపారు.

    వివరాలు 

    మహిళా ఉద్యోగిపై బోస్ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు

    మే 2న, రాజ్‌భవన్‌లోని ఒక కాంట్రాక్టు మహిళా ఉద్యోగిపై బోస్ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

    దీంతో కోల్‌కతా పోలీసులు విచారణ ప్రారంభించారు. టిఎంసి రాజ్యసభ ఎంపి డోలా సేన్‌ను సంప్రదించినప్పుడు, పార్టీ నాయకత్వంతో చర్చించకుండా ఈ విషయంపై తాను వ్యాఖ్యానించలేనని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పశ్చిమ బెంగాల్

    Bengal: ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయనందుకు.. యువకుడిని చంపి, మృతదేహాన్నికాల్చారు  భారతదేశం
    Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    ED raids in West Bengal: భారీ భద్రత నడుమ..తృణమూల్ నేతపై మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025