NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్
    తదుపరి వార్తా కథనం
    బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్
    జ్యుడీషియల్ సర్వీసుల్లో 10% ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకటించిన బీహార్ ప్రభుత్వం

    బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 03, 2023
    06:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది.

    ఇకపై జ్యుడీషియల్ సర్వీసులు, న్యాయ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి(EWS) 10శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు పేర్కొంది.

    ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, కళాశాలలు, న్యాయ విశ్వ విద్యాలయాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం 10శాతం రిజర్వేషన్ ని ఖరారు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

    ఈ మేరకు రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ 1951 మార్గదర్శకాల సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    Details

    రాష్ట్రంలో 100వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణం 

    ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలు, న్యాయ సంస్థలు మొదలగు వాటిల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్ ఉండనుంది.

    ఈ విషయమై మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని ఛీఫ్ సెక్రటరీ ఎస్ సిద్ధార్థ అన్నారు.

    అంతేకాదు, బిహార్ రాష్ట్రంలో పశువైద్యాన్ని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు రాబోతున్నాయి.

    రాష్ట్ర వ్యాప్తంగా 100వెటర్నరీ ఆసుపత్రిల నిర్ణాణానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని ఛీఫ్ సెక్రటరీ తెలియజేసారు.

    మరికొద్ది రోజుల్లో 17జిల్లాల్లో వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణం జరగనున్నట్టు, అందుకోసం 225కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నటు ఛీఫ్ సెక్రటరీ సిద్ధార్థ్ తెలియజేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    నితీష్ కుమార్
    తాజా వార్తలు

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    బిహార్

    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  నితీష్ కుమార్

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ తేజస్వీ యాదవ్
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ

    తాజా వార్తలు

    International Translation Day: నేడు అంతర్జాతీయ అనువాద దినోత్సవం.. దాని ప్రాముఖ్యత, విశేషాలు ఇవే.. వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    స్కాట్లాండ్ గురుద్వారాలోకి ప్రవేశించకుండా భారత రాయబారిని అడ్డుకున్న సిక్కు రాడికల్స్  హర్దీప్ సింగ్ నిజ్జర్
    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ ఎన్ఐఏ
    అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025