NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్‌ సమాల్‌
    తదుపరి వార్తా కథనం
    Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్‌ సమాల్‌
    Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్‌ సమాల్‌

    Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్‌ సమాల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 22, 2024
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలో వచ్చే లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్‌ శుక్రవారం వెల్లడించారు.

    బీజేపీతో బీజేడీ పొత్తు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర చీఫ్‌ మన్మోహన్‌ సమాల్‌ స్పష్టతనిచ్చారు.

    "గత 10 సంవత్సరాలుగా,నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా BJD జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది.దీని కోసం మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం"అని ఒడిశాలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ట్వీట్ చేశారు.

    2008లో కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోయింది.ఎన్డీయే కూటమి నుంచి బీజేడీబయటకి వచ్చింది.ఈ రెండు పార్టీలు 1998-2009 వరకు 11 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మన్మోహన్ సమాల్ చేసిన ట్వీట్ 

    विगत 10 वर्षों से, श्री नवीन पटनायक जी के नेतृत्व में ओडिशा की बीजू जनता दल (बीजेडी) पार्टी केंद्र की माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार के अनेक राष्ट्रीय महत्व के प्रसंगों में समर्थन देती आई है, इसके लिए हम उनका आभार व्यक्त करते हैं।

    अनुभव में आया है कि देशभर…

    — Manmohan Samal (Modi Ka Parivar) (@SamalManmohan7) March 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    Shine Tom Chacko:సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 'దసరా' విల్లన్ ఇంట విషాదం మాలీవుడ్
    Stock Market : ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం.. స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు స్టాక్ మార్కెట్
    ENG vs IND: ఇంగ్లండ్,భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. పటౌడీ ట్రోఫీకి బదులు టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీ క్రికెట్
    Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు! గౌతమ్ గంభీర్

    ఒడిశా

    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో రైలు ప్రమాదం
    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా ప్రధాన మంత్రి
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025