NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
    25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్

    మధ్యప్రదేశ్‌ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 12, 2023
    04:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఐదో జాబితాని త్వరలోనే వెల్లడించనుంది.

    ఈ మేరకు చివరి జాబితా విస్పోటనమేనని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం తెలిపారు.

    ఇప్పటికే మధ్యప్రదేశ్ బీజేపీ 136 అసెంబ్లీ స్థానాేలకు అభ్యర్థులను ప్రకటించింది.

    ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వం ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

    ఐదో జాబితాలో మిగిలిన 94 మంది అభ్యర్థులను ఖరారు చేసే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

    మరోవైపు హర్ లిస్ట్ ధమకేదర్ హీ హోగీ (ప్రతీ జాబితా దీపావళి లాంటిదే)నన్న మిశ్రా వ్యాఖ్యలు ఉత్కంఠ రేపుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఐదో జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపనున్న బీజేపీ 

    Madhya Pradesh assembly elections

    1️⃣According to sources, around 25 to 30 MLAs may not be renominated due to negative feedback.

    2️⃣ the BJP is considering naming Scindia as a candidate in an upcoming assembly election from Yashodhara Scindia seathttps://t.co/c9p7Czd2cQ

    — narne kumar06 (@narne_kumar06) October 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    బీజేపీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    మధ్యప్రదేశ్

    మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత శివరాజ్ సింగ్ చౌహాన్
    ముఖ్యమంత్రి నివాసంలోకి బాధితుడు దశమత్ రావత్.. కాళ్లు కడిగిన సీఎం చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే! స్మార్ట్ ఫోన్
    మధ్యప్రదేశ్‌లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు తాజా వార్తలు

    బీజేపీ

    Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు  బండి సంజయ్
    అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?  అస్సాం/అసోం
    Khammam: ఖమ్మంలో బీజేపీ ఎన్నికల శంఖారావం; సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు  తెలంగాణ
    రాజస్థాన్​లో అమానుషం.. భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన భర్త రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025