NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్: బుద్నీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ  
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్: బుద్నీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ  
    మధ్యప్రదేశ్: బుద్నీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ

    మధ్యప్రదేశ్: బుద్నీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2023
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం 57 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

    ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని బుద్ని నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గమనార్హం.

    ఈ ప్రకటన చౌహాన్‌ను ఎన్నికల నుండి మినహాయించడంపై ప్రతిపక్ష పార్టీల ఊహాగానాలకు దారితీసింది.

    రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దతియా నుండి, గోపాల్ భార్గవ రెహ్లీ నుండి, విశ్వాస్ సారంగ్ నరేలా నుండి, తులసీరామ్ సిలావత్ సన్వెర్ నుండి అభ్యర్ధిగా పోటీ చెయ్యనున్నారు.

    Details 

    పూర్తి జాబితా 

    శివరాజ్ సింగ్ చౌహాన్ - బుధ్ని,నరోత్తమ్ మిశ్రా - దాతియా,గోపాల్ భార్గవ - రెహ్లీ,విశ్వాస్ సారంగ్ - నరేలా,తులసీరామ్ సిలావత్ - సాన్వెర్, అరవింద్ సింగ్ భదౌరియా - అటర్,భరత్ సింగ్ కుష్వ్ - గ్వాలియర్ రూరల్,ప్రధుమన్ సింగ్ తోమర్ - గ్వాలియర్,భూపేంద్ర సింగ్ - ఖురాయ్,గోవింద్ సింగ్ రాజ్‌పుత్ - సుర్ఖి,ప్రదీప్ లారియా - నార్యోలి (SC),శైలేంద్ర జైన్ - సాగర్,రాహుల్ సింగ్ లోధి - ఖరగ్‌పూర్, కున్వర్ ప్రధుమాన్ సింగ్ లోధి - మల్హార,బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ - పన్నా,విక్రమ్ సింగ్ - రాంపూర్ బఘేలాన్,దివ్యరాజ్ సింగ్ - సిర్మూర్, ప్రదీప్ పటేల్ - మౌగంజ్,గిరీష్ గౌతమ్ - డియోటలాబ్,రాజేంద్ర శుక్లా - రేవా.

    Details 

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 

    నేటి జాబితాతో, 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 136 స్థానాలకు బిజెపి తన అభ్యర్థులను ప్రకటించింది.

    మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది.

    మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలో జరుగుతాయని వాటి ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయని తెలిపింది.

    ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికార పార్టీగా ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లతో గెలిచింది.అయితే, 2020 మార్చిలో, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో మధ్యప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మధ్యప్రదేశ్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  పోలీస్
    మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత శివరాజ్ సింగ్ చౌహాన్
    ముఖ్యమంత్రి నివాసంలోకి బాధితుడు దశమత్ రావత్.. కాళ్లు కడిగిన సీఎం చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే! స్మార్ట్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025