English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ
    తదుపరి వార్తా కథనం
    ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ
    ఏపీకి క్యూ కడుతున్న కమళదళపతులు

    ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 02, 2023
    06:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎలక్షన్లకు కావాల్సినంత సమయం ఉంది. అయినా రాష్ట్రంలో ఎన్నికల సందడిషురూ అయ్యింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తన మినీ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది.

    తమ అభ్యర్థుల పేర్లనూ పార్టీలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమళదళం అగ్రనేతలు ఆంధ్రపై తమ నజర్ పెట్టారు. ఏపీలో పర్యటించేందుకు రెఢీ అవుతున్నారు.

    అయితే ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు రానున్నారు. వైజాగ్ నగరంలోనే పలు కార్యక్రమాలకు హాజరై అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

    Bjp 

    ఈనెల 10న జేపీ నడ్జా తిరుపతి టూర్ 

    ఇంకోవైపు పవన్ కల్యాణ్ తో పొత్తు కొనసాగుతుందని కమళదళ నేతలు చెబుతున్నారు. అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన చీఫ్ ఇప్పటికే పునరుద్ఘాటించారు.

    మరోవైపు అమిత్ షా తర్వాత జూన్ 10న పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తిరుపతికి విచ్చేయనున్నారు. భాజపా, జనసేన, తెదేపాలు కలిసి సంయుక్తంగా పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో జనసేనాని ఉన్నట్టు వినికిడి.

    9 ఏళ్ల ఎన్టీఏ పాలనకు సంబంధించి ప్రధాని మోదీ ఏపీకి ఏం చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులిచ్చారు అనే అంశాలను బహిరంగ సభల ద్వారా అమిత్ షా, జేపీ నడ్డా వివరించనున్నట్లు సమాచారం.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    జేపీ నడ్డా
    భారతదేశం

    తాజా

    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    జేపీ నడ్డా

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు లోక్‌సభ
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక

    భారతదేశం

    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి  సూడాన్
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు బెంగళూరు
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు కరోనా కొత్త కేసులు
    May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025