NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు
    తదుపరి వార్తా కథనం
    Bomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు
    పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు

    Bomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2024
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

    ఇటీవల రోహిణి ప్రాంతంలోని రెండు పాఠశాలలకు వచ్చిన ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.

    విచారణలో ఈ బెదిరింపులు చేసిన వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షలు వాయిదా పడాలని ఉద్ధేశంతో ఈ చర్యను పాల్పడినట్లు తెలిసింది.

    వీరిలో ఒక విద్యార్థి స్కూల్‌కు వెళ్లడం ఇష్టపడకపోవడంతో బెదిరింపులు చేసినట్లు తెలిసింది.

    వారు పంపిన ఈమెయిల్స్‌తో సంబంధించి, మరొక పాఠశాల కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంది.

    ఈ ఏడాది ప్రారంభం నుంచి, దిల్లీలోని పాఠశాలలకు పలుమార్లు బాంబు బెదిరింపులు అందాయి.

    Details

    విద్యార్థులతో పాటు తలిదండ్రులకు కౌన్సిలింగ్

    డిసెంబరు 9న 40కి పైగా స్కూళ్లకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, ఆగంతకులు స్కూల్ ఆవరణల్లో పేలుడు పదార్థాలు అమర్చారని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

    కానీ అనంతరం మోసంగా తేలిన ఈ బెదిరింపులు పై అధికారులు సురక్షితంగా విచారణ కొనసాగిస్తున్నారు.

    పోలీసులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాంబు బెదిరింపు
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బాంబు బెదిరింపు

    Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు  భారతదేశం
    Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత  భారతదేశం
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బెంగళూరు
    Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..   తమిళనాడు

    దిల్లీ

    Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ ప్రభుత్వం
    Cleanest Air: కాలుష్యంలేని నగరాలు.. దేశంలోని తక్కువ కాలుష్య నగరాల జాబితా ఇదే మిజోరం
    Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు .. భారతదేశం
    Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025