NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి
    బీఎల్ సంతోష్ కనబడటం లేదని హైదరాబాద్ లో పోస్టర్లు

    తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 16, 2023
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఈరోజు మళ్ళీ ఈడీ ముందు హాజరు అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బీపేజీ పై పోస్టర్ల తో గురి పెట్టింది బీఆర్ఎస్.

    తాజాగా బీజేపీ జాతీయ సెక్రటరీ బీఎల్ సంతోష్ ను గురించి పోస్టర్లను అంటించింది. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్థుడైన సంతోష్, కనబడుటలేదని, కనిపెట్టిన వారికి మోడీ చేత 15లక్షల బహుమానం ఉంటుందని ఆ పోస్టర్ లో ఉంది.

    గతవారం, రైడ్ డిటర్జెంట్స్ పేరుతో జ్యోతిరాదిత్యా సింథియా, అస్సాం ఛీఫ్ బిస్వ శర్మ ల ఫోటోలను చూపుతూ, కాంగ్రెస్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు, ఆ తర్వాత బీజేపీలో చేరగానే అవినీతి మరకలు మాయమయ్యాయి అన్నట్టు పోస్టర్లు వేసారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీఎల్ సంతోష్ కనబడటం లేదని హైదరాబాద్ లో పోస్టర్లు

    Hyderabad,Telangana | BRS-BJP poster war: Ahead of ED questioning MLC K Kavitha now posters have come up in Hyderabad. In the posters BL Santosh, BJP National General Secretary has been shown as a criminal 'Wanted'. Posters were seen at two different places in Hyderabad (14.3) pic.twitter.com/xxY7rZKlaL

    — ANI (@ANI) March 15, 2023

    కవిత

    ఈడీ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్ళిన కవిత

    ఈ పోస్టర్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈడీ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత. అయితే మార్చ్ 24వ తేదీన, తన వాదనలు వింటామని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

    మార్చ్ 11వ తేదీన ఈడీ ముందు హాజరైంది కవిత. ఆరోజు దాదాపు 9గంటల పాటు కవితను విచారించారు. మద్యం కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామ్ చంద్రన్ పిళ్ళై ఇచ్చిన సమాధానాల ప్రకారం, కవితను విచారిస్తున్నారు.

    అరుణ్ రామ చంద్రన్ పిళ్ళై తో పాటుగా మరికొంతమంది కూడా ఈ కేసులో ఉన్నారు.

    ఈరోజు ఈడీ ముందు మరోసారి హాజరవుతుంది కవిత.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కల్వకుంట్ల కవిత

    దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు భారతదేశం
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ తెలంగాణ
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ

    తెలంగాణ

    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్
    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్ కేఏ పాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025