NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి
    తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి
    భారతదేశం

    తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి

    వ్రాసిన వారు Sriram Pranateja
    March 16, 2023 | 11:32 am 0 నిమి చదవండి
    తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి
    బీఎల్ సంతోష్ కనబడటం లేదని హైదరాబాద్ లో పోస్టర్లు

    ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఈరోజు మళ్ళీ ఈడీ ముందు హాజరు అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బీపేజీ పై పోస్టర్ల తో గురి పెట్టింది బీఆర్ఎస్. తాజాగా బీజేపీ జాతీయ సెక్రటరీ బీఎల్ సంతోష్ ను గురించి పోస్టర్లను అంటించింది. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్థుడైన సంతోష్, కనబడుటలేదని, కనిపెట్టిన వారికి మోడీ చేత 15లక్షల బహుమానం ఉంటుందని ఆ పోస్టర్ లో ఉంది. గతవారం, రైడ్ డిటర్జెంట్స్ పేరుతో జ్యోతిరాదిత్యా సింథియా, అస్సాం ఛీఫ్ బిస్వ శర్మ ల ఫోటోలను చూపుతూ, కాంగ్రెస్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు, ఆ తర్వాత బీజేపీలో చేరగానే అవినీతి మరకలు మాయమయ్యాయి అన్నట్టు పోస్టర్లు వేసారు.

    బీఎల్ సంతోష్ కనబడటం లేదని హైదరాబాద్ లో పోస్టర్లు

    Hyderabad,Telangana | BRS-BJP poster war: Ahead of ED questioning MLC K Kavitha now posters have come up in Hyderabad. In the posters BL Santosh, BJP National General Secretary has been shown as a criminal 'Wanted'. Posters were seen at two different places in Hyderabad (14.3) pic.twitter.com/xxY7rZKlaL

    — ANI (@ANI) March 15, 2023

    ఈడీ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్ళిన కవిత

    ఈ పోస్టర్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈడీ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత. అయితే మార్చ్ 24వ తేదీన, తన వాదనలు వింటామని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. మార్చ్ 11వ తేదీన ఈడీ ముందు హాజరైంది కవిత. ఆరోజు దాదాపు 9గంటల పాటు కవితను విచారించారు. మద్యం కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామ్ చంద్రన్ పిళ్ళై ఇచ్చిన సమాధానాల ప్రకారం, కవితను విచారిస్తున్నారు. అరుణ్ రామ చంద్రన్ పిళ్ళై తో పాటుగా మరికొంతమంది కూడా ఈ కేసులో ఉన్నారు. ఈరోజు ఈడీ ముందు మరోసారి హాజరవుతుంది కవిత.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కల్వకుంట్ల కవిత
    తెలంగాణ

    కల్వకుంట్ల కవిత

    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు
    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ
    కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ బండి సంజయ్

    తెలంగాణ

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు ఎమ్మెల్సీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023